BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులు పట్టివేత

తెలంగాణ
26 Nov, 2025 - 09:02 AM
339 వీక్షణలు

అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులు పట్టివేత

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా: చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 65 పై రెండు డీసీఎంల లో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవుల ను చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలో గల గుంటపల్లి నుండి హైదరాబాదుకు గోవధకు తరలిస్తున్న డీసీఎంలు వస్తున్నాయని పక్కా సమాచారంతో చిట్యాల పోలీసులు జాతీయ రహదారి పై ఉన్న రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డులో తనిఖీలు నిర్వహించగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులను గుర్తించామని తెలియజేశారు. వీటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ఆవులను శంషాబాద్ లో గల గోవధ చేయటానికి తరలిస్తున్నారని గుర్తించామన్నారు. ఆవులను తరలిస్తున్న రెండు డీసీఎంలు సీజ్ చేసి , నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని , 26 ఆవుల రక్షణ కోసం గోశాలకు తరలించామని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలియజేశారు... Follow us on Website Facebook Instagram YouTube