BREAKING
హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ
www.ntodaynews.com

అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులు పట్టివేత

తెలంగాణ
26 Nov, 2025 - 09:02 AM
243 వీక్షణలు

అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులు పట్టివేత

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా: చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 65 పై రెండు డీసీఎంల లో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవుల ను చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలో గల గుంటపల్లి నుండి హైదరాబాదుకు గోవధకు తరలిస్తున్న డీసీఎంలు వస్తున్నాయని పక్కా సమాచారంతో చిట్యాల పోలీసులు జాతీయ రహదారి పై ఉన్న రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డులో తనిఖీలు నిర్వహించగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులను గుర్తించామని తెలియజేశారు. వీటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ఆవులను శంషాబాద్ లో గల గోవధ చేయటానికి తరలిస్తున్నారని గుర్తించామన్నారు. ఆవులను తరలిస్తున్న రెండు డీసీఎంలు సీజ్ చేసి , నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని , 26 ఆవుల రక్షణ కోసం గోశాలకు తరలించామని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలియజేశారు... Follow us on Website Facebook Instagram YouTube