BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

6 ఏళ్ల చిన్నారి కోసం ప్రకాశం పోలీసుల ముమ్మర గాలింపు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 12:43 PM
69 వీక్షణలు

ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన 6 ఏళ్ల చిన్నారి రిచర్డ్ రేయాన్స్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిని గుర్తించేందుకు 20 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటన స్థలాన్ని సందర్శించి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

చిన్నారి ఆచూకీ కోసం డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరా దృశ్యాలు వినియోగిస్తూ ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. అవసరమైన సమాచారం కోసం పొరుగు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.

ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, చిన్నారిని క్షేమంగా గుర్తించేందుకు పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.