BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

6 ఏళ్ల చిన్నారి కోసం ప్రకాశం పోలీసుల ముమ్మర గాలింపు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 12:43 PM
15 వీక్షణలు

ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన 6 ఏళ్ల చిన్నారి రిచర్డ్ రేయాన్స్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిని గుర్తించేందుకు 20 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటన స్థలాన్ని సందర్శించి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

చిన్నారి ఆచూకీ కోసం డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరా దృశ్యాలు వినియోగిస్తూ ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. అవసరమైన సమాచారం కోసం పొరుగు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.

ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, చిన్నారిని క్షేమంగా గుర్తించేందుకు పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.