BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 21 March 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:08 AM
232 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

అమరావతి, మార్చి 21: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో (A.P. Model Schools) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ మేరకు ప్రవేశాల నిర్వహణ విధానం, ఎంపిక ప్రక్రియ, అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీగా ఏప్రిల్ 30, 2026ని నిర్ణయించారు. గడువు తేదీకి ముందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక చేసి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.