BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన పెట్రోల్ డీజల్ రేట్ల పై వైస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 May, 2026 - 06:17 PM
83 వీక్షణలు

పెరిగిన పెట్రోల్, డిసల్ ధర లు వెంటనే తగ్గించాలి... పుంగనూరు వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు..

అన్నమయ్య జిల్లా పుంగనూరు లో వైఎస్సార్ సిపి పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం...

మాజీ మంత్రి పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి  ఆదేశాల మేరకు పుంగనూరు లో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా అంబేద్కర్ సర్కిల్ నుండి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కి మెమొరాండం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభత్వాలు పెట్రోల్,డిసల్ ధరలు పెంచి ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నారని, పెరిగిన పెట్రోల్, డిసల్ ధరలతో నిత్యవసర వస్తువులు సైతం పెరిగిపోయాయని ఇలాగే కొనసాగితే ప్రజలు రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డిసల్ ధరలు తగ్గించాలని డిమేండ్ చేశారు.ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ చైర్మన్ లు, యంపిపి,లు, జడ్పిటీసీలు,వైస్సార్ సిపి పార్టీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, జిల్లా ప్రజా ప్రతినిధులు,వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ సభ్యులు కో ఆప్షన్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు, పంచాయతీ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు,వివిధ మండల విభాగ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు, పాల్గొన్నారు.