BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ గ్రామసభ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 09:13 PM
141 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ గ్రామసభ చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో రీ సర్వే గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, మండల సర్వేయర్ ప్రేమ్ కుమార్, ఆర్ఐ శ్రీనివాస రావు, వీఆర్వో ఆనంద రావు పాల్గొన్నారు. ఇజ్జిగాని వెంకటేశ్వరావు మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రెవిన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది రీ సర్వే పూర్తయిన తరువాత, రైతులకు రాజముద్రతో పాసుపుస్తకాలు పంపిణీ చేయబడతాయి," అన్నారు. ఈ కార్యక్రమంలో పుచ్చకాయల సత్యనారాయణ రెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు.