BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 15 April 2026, 09:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ గ్రామసభ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 09:13 PM
171 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ గ్రామసభ చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో రీ సర్వే గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, మండల సర్వేయర్ ప్రేమ్ కుమార్, ఆర్ఐ శ్రీనివాస రావు, వీఆర్వో ఆనంద రావు పాల్గొన్నారు. ఇజ్జిగాని వెంకటేశ్వరావు మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రెవిన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది రీ సర్వే పూర్తయిన తరువాత, రైతులకు రాజముద్రతో పాసుపుస్తకాలు పంపిణీ చేయబడతాయి," అన్నారు. ఈ కార్యక్రమంలో పుచ్చకాయల సత్యనారాయణ రెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు.