BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

ఆపదలో అండగా ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Apr, 2026 - 07:18 PM
171 వీక్షణలు

ఆపదలో అండగా ప్రభుత్వం – వంగల గోపాలస్వామికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో మానవతా దృక్పథానికి ప్రతీకగా మరో సహాయం అందింది. చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన వంగల గోపాలస్వామికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.48 వేల చెక్కును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జనార్ధనవరం టిడిపి నాయకులు కలకొండ భాస్కర్ రావు, మాజీ సర్పంచ్ పలగాని దుర్గారావు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు వంగల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ సహాయం అందుకోవడంతో బాధితుడు వంగల గోపాలస్వామి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి కొలుసు పార్థసారథికి మరియు టిడిపి నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.