BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఆశా వర్కర్ల మే నెల జీతం వెంటనే చెల్లించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Jun, 2026 - 05:35 PM
128 వీక్షణలు

జూన్ 14 వరకు ప్రజాప్రతినిధులకు వినతులు: ఆశా యూనియన్ పిలుపు

సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్

ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) సమావేశం గురువారం రోజున మంచిర్యాల పట్టణంలోని చార్వక హాల్ నందు కామ్రేడ్ సమ్మక్క అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ...రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.గత నెల వేతనం కూడా నేటికీ ప్రభుత్వం చెల్లించలేదన్నారు. సకాలంలో వేతనం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నమన్నారు. సమ్మక్క, సరోజ ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆశాల పట్ల అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, ఫిక్స్ డ్ వేతనం సాధనకై జూన్ 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలల్లో, పట్టణాల్లో ప్రజాప్రతినిధులకు వినతుల ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంను జిల్లాలోని ఆశాలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శోభ ఆశా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, లీలారాణి విజయలక్ష్మి , లక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు శైలజ హెలన్, తదితరులు పాల్గొన్నారు.