www.ntodaynews.com
డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు..
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
డిప్యూటేషన్లు రద్దు.. తహసిల్దార్ల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న అధికారులను వారి యథాస్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు చిలకలూరిపేట తహసిల్దార్గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ హుస్సేన్ తన యథాస్థానం అయిన నరసరావుపేటకు బదిలీ అయ్యారు.
అదేవిధంగా నరసరావుపేట తహసిల్దార్గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ ను చిలకలూరిపేట తహసిల్దార్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ బదిలీలతో ఇరు ప్రాంతాల్లో రెవెన్యూ పరిపాలనలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.