BREAKING
పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ..
www.ntodaynews.com

డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
11 Jun, 2026 - 02:38 PM
10 వీక్షణలు

డిప్యూటేషన్లు రద్దు.. తహసిల్దార్ల బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న అధికారులను వారి యథాస్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు చిలకలూరిపేట తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ హుస్సేన్ తన యథాస్థానం అయిన నరసరావుపేటకు బదిలీ అయ్యారు.

అదేవిధంగా నరసరావుపేట తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ ను చిలకలూరిపేట తహసిల్దార్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ బదిలీలతో ఇరు ప్రాంతాల్లో రెవెన్యూ పరిపాలనలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.