BREAKING
స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన
www.ntodaynews.com

స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం.

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Jul, 2026 - 01:20 PM
8 వీక్షణలు

స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం.

శ్రీ స్వామీ వివేకానంద యూత్  ఫౌండేషన్ చారిటబుల్ - శ్రీశైలం--- వారి మైలపల్లి చెన్నకేశవరావు, చదువుల శ్రీను గారి ఆధ్వర్యంలో Blood Donation క్యాంపు at srisailam devastanam హాస్పిటల్ లో today 30-07-26.గురువారం.ఈరోజు నిర్వహించడం జరిగింది. "Waves Media " నంద్యాల జిల్లా 

శ్రీశైలం లో  శ్రీ స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్  మైలపల్లి చెన్న కేశవులు, చదువుల శ్రీను వారి ఆధ్వర్యంలో  30-07-26  గురువారం తేదీన  కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ వారి సహకారం తో శ్రీశైలం దేవస్థానం  హాస్పిటల్ నందు   రక్తదాన శిభిరాన్ని నిర్వహించటం జరిగింది.  ఈ శిభిరాన్ని  శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు గారితో రిబ్బన్ కట్ చేపించి   ఉచిత రక్తదాన శిభిరాన్ని ప్రారంభించటం జరిగింది.  ఇందులో భాగంగా BJP  జిల్లా నాయకులు చిక్కుడు చెట్టు వెంకటేశ్వర్లు, గుండా రామకృష్ణ గారు.స్థానిక యువకులు మరియు మహిళలు, SBMS మార్కెట్ షాప్స్ వారు పాల్గొని  పెద్ద ఎత్తున రక్తదానం  చేశారు.ఈ కార్యక్రమం లో చిత్రాల సాయికుమార్ గారు గోశాల రాజుగారు,  అలిశెట్టి మణికంఠ, పొట్టి శేషగిరి, పి. మణికంఠ,. దేవస్థానం స్వామి వారి ఆలయం అర్చకులు అన్నదానం మల్లికార్జున స్వామి వారు, P,CHవెంకటేశ్వర్లుగారు.సంఘం డైరీ మురళి గారు VHP జమ్మూలయ్యగారు.దేవస్థానం కంప్యూటర్ అడ్మిన్ కొల్లిశ్రీనివాసరావుగారు,  శ్రీశైలం దేవస్థానం   టెంపుల్ సెక్యూరిటీ  సిబ్బంది,ఉద్యోగులు, వెంకటేశ్వర్లు చౌదరి, శివ యాదవ్ గారు,తదితరులు& BJP అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.