స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం.
స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం.
శ్రీ స్వామీ వివేకానంద యూత్ ఫౌండేషన్ చారిటబుల్ - శ్రీశైలం--- వారి మైలపల్లి చెన్నకేశవరావు, చదువుల శ్రీను గారి ఆధ్వర్యంలో Blood Donation క్యాంపు at srisailam devastanam హాస్పిటల్ లో today 30-07-26.గురువారం.ఈరోజు నిర్వహించడం జరిగింది. "Waves Media " నంద్యాల జిల్లా
శ్రీశైలం లో శ్రీ స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ మైలపల్లి చెన్న కేశవులు, చదువుల శ్రీను వారి ఆధ్వర్యంలో 30-07-26 గురువారం తేదీన కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ వారి సహకారం తో శ్రీశైలం దేవస్థానం హాస్పిటల్ నందు రక్తదాన శిభిరాన్ని నిర్వహించటం జరిగింది. ఈ శిభిరాన్ని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు గారితో రిబ్బన్ కట్ చేపించి ఉచిత రక్తదాన శిభిరాన్ని ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా BJP జిల్లా నాయకులు చిక్కుడు చెట్టు వెంకటేశ్వర్లు, గుండా రామకృష్ణ గారు.స్థానిక యువకులు మరియు మహిళలు, SBMS మార్కెట్ షాప్స్ వారు పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.ఈ కార్యక్రమం లో చిత్రాల సాయికుమార్ గారు గోశాల రాజుగారు, అలిశెట్టి మణికంఠ, పొట్టి శేషగిరి, పి. మణికంఠ,. దేవస్థానం స్వామి వారి ఆలయం అర్చకులు అన్నదానం మల్లికార్జున స్వామి వారు, P,CHవెంకటేశ్వర్లుగారు.సంఘం డైరీ మురళి గారు VHP జమ్మూలయ్యగారు.దేవస్థానం కంప్యూటర్ అడ్మిన్ కొల్లిశ్రీనివాసరావుగారు, శ్రీశైలం దేవస్థానం టెంపుల్ సెక్యూరిటీ సిబ్బంది,ఉద్యోగులు, వెంకటేశ్వర్లు చౌదరి, శివ యాదవ్ గారు,తదితరులు& BJP అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.