BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 14 September 2026, 05:25 pm
Posted by : BALAKRISHNA BANDI

రొంపిచర్ల వద్ద ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్ల వాహనం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
14 Sep, 2026 - 05:25 PM
9 వీక్షణలు

ప్రమాదంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కు కాలు విరగగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు

రొంపిచర్ల | Ntoday News

రొంపిచర్ల మండలం బాటగంగమ్మ గుడి సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న స్మగ్లర్ల వాహనం ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.

ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వాహనాన్ని వెంబడించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాటగంగమ్మ గుడి సమీపంలో స్మగ్లర్ల వాహనం ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో పీలేరు స్క్వాడ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాశ్ కాలు విరిగినట్లు సమాచారం. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, పరారైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు, అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.