BREAKING
మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

యూరియా, డి.ఎ.పి అమ్మకాలు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా తప్పనిసరి విస్సన్నపేట ఏవో జి రాజ్యలక్ష్మి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:23 PM
36 వీక్షణలు

విసన్నపేట: విసన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని ఎరువుల షాపుల్లో ఈరోజు మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి తనిఖీ నిర్వహించారు.

తనిఖీ సందర్భంగా యూరియా మరియు డి.ఎ.పి నిల్వలు, షాపుల రిజిస్టర్లు పరిశీలించి, ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఏపీ ఎయిమ్స్ (AP AIMS) యాప్ ద్వారా జరగాలని పేర్కొన్నారు. యాప్‌లో రికార్డ్ చేయకుండా అమ్మకాలు చేసిన ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

అంతేకాక, అందరు రైతులు కూడా ఏపీ ఎయిమ్స్ యాప్‌లో రిజిస్టర్ కావాలని జీ. రాజ్యలక్ష్మి సూచించారు, తద్వారా ఎరువుల సరఫరా మరింత పారదర్శకంగా, సకాలంలో ఉండేలా చూస్తామని చెప్పారు.