BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

యూరియా, డి.ఎ.పి అమ్మకాలు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా తప్పనిసరి విస్సన్నపేట ఏవో జి రాజ్యలక్ష్మి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:23 PM
107 వీక్షణలు

విసన్నపేట: విసన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని ఎరువుల షాపుల్లో ఈరోజు మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి తనిఖీ నిర్వహించారు.

తనిఖీ సందర్భంగా యూరియా మరియు డి.ఎ.పి నిల్వలు, షాపుల రిజిస్టర్లు పరిశీలించి, ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఏపీ ఎయిమ్స్ (AP AIMS) యాప్ ద్వారా జరగాలని పేర్కొన్నారు. యాప్‌లో రికార్డ్ చేయకుండా అమ్మకాలు చేసిన ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

అంతేకాక, అందరు రైతులు కూడా ఏపీ ఎయిమ్స్ యాప్‌లో రిజిస్టర్ కావాలని జీ. రాజ్యలక్ష్మి సూచించారు, తద్వారా ఎరువుల సరఫరా మరింత పారదర్శకంగా, సకాలంలో ఉండేలా చూస్తామని చెప్పారు.