BREAKING
అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి
www.ntodaynews.com

మండలంలో ఉన్న టైర్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
12 Aug, 2025 - 08:03 PM
443 వీక్షణలు
మండలంలో ఉన్న టైర్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి-- భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ NTODAY NEWS: బొమ్మలరామారం. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, రంగాపురం గ్రామ రెవిన్యూ పరిధిలో ఉన్న టైర్ల కంపెనీలపై క్షేత్ర తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకోవాలని మంగళవారం రోజున మండల తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రాజేష్ పైలెట్ మాట్లాడుతూ మండలంలోని రంగాపురం గ్రామంలో పనిచేస్తున్న టైర్ పైరోలైసిస్ ఫ్యాక్టరీలు N&N ఇండస్ట్రీస్, గణపతి ఇండస్ట్రీస్ మరియు రైజింగ్ సన్ ఇండస్ట్రీస్ వల్ల వ్యవసాయ భూములకు తీవ్ర కాలుష్యాన్ని కలిగిస్తున్నాయన్నారు ఈ ఫ్యాక్టరీలు వ్యవసాయ భూముల మధ్యలో స్థాపించబడ్డాయి అని, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిబంధనలు మరియు CPCB మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇలాంటి టైర్ల కంపెనీలు పారిశ్రామిక ప్రాంతాలలో మాత్రమే ఉండాలని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయని అన్నారు. టైర్ల కంపెనీ నుండి వెలబడే విషవాయు కాలుష్యం, నల్ల బూడిదతో వ్యవసాయ భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయని అన్నారు టైర్లు కాల్చినప్పుడు వెలుబడే సల్ఫైడ్ మరియు ఇతర విష వాయువుల వలన రైతులకు కార్మికులకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు విషపూరిత కాలుష్యం వలన పంటలు, పశుగ్రాసం వ్యవసాయ భూములను కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విష కాలుష్యం వలన ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి అని అన్నారు ఇలాంటి కంపెనీలు పారిశ్రామిక ప్రాంతాలలో కాకుండా వ్యవసాయ భూములలో ఉండటం ద్వారా పర్యావరణ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి అని అన్నారు. ఈ కంపెనీల వల్ల కాలుష్యం మరియు నష్టం యొక్క పరిధిని ప్రత్యక్షంగా చూడటానికి ప్రభావిత వ్యవసాయ ప్రాంతాల క్షేత్ర తనిఖీని నిర్వహించండి అని తాహసిల్దారును కోరామని తెలిపారు ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి వ్యవసాయ భూములకు హాని కలిగించే టైర్ల కంపెనీలు వెంటనే మూసివేయాలని అని అన్నారు. Follow us on Website Facebook Instagram YouTube