BREAKING
ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
www.ntodaynews.com

ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:40 AM
15 వీక్షణలు

ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం

చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు మన్నెమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏఎన్‌ఎం పోస్టుకు మెరిట్‌లో అర్హత సాధించినప్పటికీ, నాన్-లోకల్ కారణంతో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపింది.

ఎస్.ఆర్.పురం మండలం ఉప్పరపల్లికి చెందిన మన్నెమ్మ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించగా, అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు వెంటనే అడ్డుకుని ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మన్నెమ్మ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మద్దివలస. 2013లో ఎస్.ఆర్.పురంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం భర్త వదిలి వెళ్లిపోయాడని, కష్టపడి చదివి మెరిట్‌లో అర్హత సాధించినా ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఏఎన్‌ఎం మెరిట్ జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ, నాన్-లోకల్‌గా పరిగణించి తొలగించారని ఆరోపిస్తూ తీవ్ర నిరాశతో ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.