BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:40 AM
48 వీక్షణలు

ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం

చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు మన్నెమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏఎన్‌ఎం పోస్టుకు మెరిట్‌లో అర్హత సాధించినప్పటికీ, నాన్-లోకల్ కారణంతో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపింది.

ఎస్.ఆర్.పురం మండలం ఉప్పరపల్లికి చెందిన మన్నెమ్మ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించగా, అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు వెంటనే అడ్డుకుని ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మన్నెమ్మ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మద్దివలస. 2013లో ఎస్.ఆర్.పురంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం భర్త వదిలి వెళ్లిపోయాడని, కష్టపడి చదివి మెరిట్‌లో అర్హత సాధించినా ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఏఎన్‌ఎం మెరిట్ జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ, నాన్-లోకల్‌గా పరిగణించి తొలగించారని ఆరోపిస్తూ తీవ్ర నిరాశతో ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.