BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 08:03 PM
149 వీక్షణలు

ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు  అందజేత 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ అనారోగ్య కారణాల వలన 02.04.2026 వ తేదీన చనిపోయిన వంగాల మాధవరెడ్డి భార్య సుజాతకు ఈరోజు 27.04.2026 నాడు ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్  ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల జిల్లా ఎస్పీ ఛాంబర్‌లో ఫ్లాగ్ ఫండ్ ద్వారా 25,000 రూపాయలు చెక్కును మరియు విడో ఫండ్ ద్వారా 50,000 రూపాయలు చెక్కులను అందజేశారు. జిల్లా ఎస్పీ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘దివంగత మాధవరెడ్డి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఎనలేని సేవలు అందించారని, వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేనని, వారి మరణం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తీరని లోటని,వారికి ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలను త్వరగా అందించడానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే వారి కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి కారుణ్య నియమకానికి సిఫారసులు చేస్తానని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు, పోలీస్ ప్రధాన కార్యాలయం బి సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వర రావు మరియు పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.