BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 08:03 PM
198 వీక్షణలు

ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు  అందజేత 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ అనారోగ్య కారణాల వలన 02.04.2026 వ తేదీన చనిపోయిన వంగాల మాధవరెడ్డి భార్య సుజాతకు ఈరోజు 27.04.2026 నాడు ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్  ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల జిల్లా ఎస్పీ ఛాంబర్‌లో ఫ్లాగ్ ఫండ్ ద్వారా 25,000 రూపాయలు చెక్కును మరియు విడో ఫండ్ ద్వారా 50,000 రూపాయలు చెక్కులను అందజేశారు. జిల్లా ఎస్పీ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘దివంగత మాధవరెడ్డి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఎనలేని సేవలు అందించారని, వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేనని, వారి మరణం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తీరని లోటని,వారికి ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలను త్వరగా అందించడానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే వారి కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి కారుణ్య నియమకానికి సిఫారసులు చేస్తానని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు, పోలీస్ ప్రధాన కార్యాలయం బి సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వర రావు మరియు పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.