BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 08:03 PM
163 వీక్షణలు

ఏలూరు జిల్లా ఎస్పీ ద్వారా మరణించిన ఏఎస్ఐ వంగాల మాధవరెడ్డి భార్యకు చెక్కులు  అందజేత 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ అనారోగ్య కారణాల వలన 02.04.2026 వ తేదీన చనిపోయిన వంగాల మాధవరెడ్డి భార్య సుజాతకు ఈరోజు 27.04.2026 నాడు ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్  ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల జిల్లా ఎస్పీ ఛాంబర్‌లో ఫ్లాగ్ ఫండ్ ద్వారా 25,000 రూపాయలు చెక్కును మరియు విడో ఫండ్ ద్వారా 50,000 రూపాయలు చెక్కులను అందజేశారు. జిల్లా ఎస్పీ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘దివంగత మాధవరెడ్డి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఎనలేని సేవలు అందించారని, వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేనని, వారి మరణం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తీరని లోటని,వారికి ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలను త్వరగా అందించడానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే వారి కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి కారుణ్య నియమకానికి సిఫారసులు చేస్తానని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు, పోలీస్ ప్రధాన కార్యాలయం బి సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వర రావు మరియు పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.