BREAKING
చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
www.ntodaynews.com

ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 09:07 PM
61 వీక్షణలు

ఏలూరు-జంగారెడ్డి గూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

చింతలపూడి శాసన సభ్యుడు సొంగా రోషన్ కుమార్ ఆదేశాలతో, ఆగిపోయిన ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. కామవరపుకోట వద్ద ఉన్న ఉప్పలపాడు నుండి దేవులపల్లి వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవుతో, 7 మీటర్ల వెడల్పు మరియు 100 మిల్లీమీటర్ల మందంతో ఈ రోడ్డు నిర్మాణం జరగుతోంది. నాలుగు కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా రెండు కిలోమీటర్ల వరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు వేగంగా జరుగుతున్నందున, ప్రజల నుండి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

ప్రస్తుతం, ఈ రోడ్డు నిర్మాణం ప్రజల ప్రయాణానికి సులభతరం చేయడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి మేలుచేస్తున్నట్లు చెబుతున్నారు.