BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 09:07 PM
96 వీక్షణలు

ఏలూరు-జంగారెడ్డి గూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

చింతలపూడి శాసన సభ్యుడు సొంగా రోషన్ కుమార్ ఆదేశాలతో, ఆగిపోయిన ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. కామవరపుకోట వద్ద ఉన్న ఉప్పలపాడు నుండి దేవులపల్లి వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవుతో, 7 మీటర్ల వెడల్పు మరియు 100 మిల్లీమీటర్ల మందంతో ఈ రోడ్డు నిర్మాణం జరగుతోంది. నాలుగు కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా రెండు కిలోమీటర్ల వరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు వేగంగా జరుగుతున్నందున, ప్రజల నుండి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

ప్రస్తుతం, ఈ రోడ్డు నిర్మాణం ప్రజల ప్రయాణానికి సులభతరం చేయడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి మేలుచేస్తున్నట్లు చెబుతున్నారు.