BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 09:07 PM
48 వీక్షణలు

ఏలూరు-జంగారెడ్డి గూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

చింతలపూడి శాసన సభ్యుడు సొంగా రోషన్ కుమార్ ఆదేశాలతో, ఆగిపోయిన ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. కామవరపుకోట వద్ద ఉన్న ఉప్పలపాడు నుండి దేవులపల్లి వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవుతో, 7 మీటర్ల వెడల్పు మరియు 100 మిల్లీమీటర్ల మందంతో ఈ రోడ్డు నిర్మాణం జరగుతోంది. నాలుగు కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా రెండు కిలోమీటర్ల వరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు వేగంగా జరుగుతున్నందున, ప్రజల నుండి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

ప్రస్తుతం, ఈ రోడ్డు నిర్మాణం ప్రజల ప్రయాణానికి సులభతరం చేయడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి మేలుచేస్తున్నట్లు చెబుతున్నారు.