BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 01 June 2026, 09:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ లో దివ్యాంగులకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 09:03 PM
117 వీక్షణలు

ఏపీ లో దివ్యాంగులకు గుడ్ న్యూస్..

దివ్యాంగుల కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, Rotary International, LN-4 Hands Foundation సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2న Gunturలో మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం నిర్వహించనున్నారు.

సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన గోడపత్రికను చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు.

అర్హులైన దివ్యాంగులు మరిన్ని వివరాల కోసం 79016 94488 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ శిబిరం ద్వారా అర్హులైన వారికి ఆధునిక కృత్రిమ చేతులను ఉచితంగా అమర్చే అవకాశం కల్పించనున్నారు.