BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 09:27 PM
82 వీక్షణలు

ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.. ఇకపై అన్నింటికీ ‘112’ నంబర్

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న 108 (ఆంబులెన్స్), 104 (ఆరోగ్య సేవలు), 102, పోలీస్, ఫైర్ వంటి సేవలను ప్రభుత్వం ఒకే ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకువస్తోంది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పీఎం రావత్’ ప్రాజెక్టు ఆధారంగా, అమెరికాలో అమలులో ఉన్న 911 విధానాన్ని అనుసరించి, ఇకపై అన్ని అత్యవసర సేవలు ‘112’ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే, ప్రమాదాలు, వైద్య అత్యవసరాలు, అగ్ని ప్రమాదాలు, భద్రత సమస్యలు వంటి అన్ని సందర్భాల్లో ఒకే నంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.

దీంతో సేవల సమన్వయం మెరుగుపడి, స్పందన సమయం తగ్గి, ప్రజలకు వేగవంతమైన సహాయం అందే అవకాశం ఉంది.