BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 09:27 PM
34 వీక్షణలు

ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.. ఇకపై అన్నింటికీ ‘112’ నంబర్

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న 108 (ఆంబులెన్స్), 104 (ఆరోగ్య సేవలు), 102, పోలీస్, ఫైర్ వంటి సేవలను ప్రభుత్వం ఒకే ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకువస్తోంది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పీఎం రావత్’ ప్రాజెక్టు ఆధారంగా, అమెరికాలో అమలులో ఉన్న 911 విధానాన్ని అనుసరించి, ఇకపై అన్ని అత్యవసర సేవలు ‘112’ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే, ప్రమాదాలు, వైద్య అత్యవసరాలు, అగ్ని ప్రమాదాలు, భద్రత సమస్యలు వంటి అన్ని సందర్భాల్లో ఒకే నంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.

దీంతో సేవల సమన్వయం మెరుగుపడి, స్పందన సమయం తగ్గి, ప్రజలకు వేగవంతమైన సహాయం అందే అవకాశం ఉంది.