BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 09:27 PM
123 వీక్షణలు

ఏపీ లో ఎమర్జెన్సీ సేవల ఏకీకరణ.. ఇకపై అన్నింటికీ ‘112’ నంబర్

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న 108 (ఆంబులెన్స్), 104 (ఆరోగ్య సేవలు), 102, పోలీస్, ఫైర్ వంటి సేవలను ప్రభుత్వం ఒకే ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకువస్తోంది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పీఎం రావత్’ ప్రాజెక్టు ఆధారంగా, అమెరికాలో అమలులో ఉన్న 911 విధానాన్ని అనుసరించి, ఇకపై అన్ని అత్యవసర సేవలు ‘112’ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే, ప్రమాదాలు, వైద్య అత్యవసరాలు, అగ్ని ప్రమాదాలు, భద్రత సమస్యలు వంటి అన్ని సందర్భాల్లో ఒకే నంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.

దీంతో సేవల సమన్వయం మెరుగుపడి, స్పందన సమయం తగ్గి, ప్రజలకు వేగవంతమైన సహాయం అందే అవకాశం ఉంది.