BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఏపీఎల్ సీజన్-5 ఫైనల్‌కు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:52 PM
73 వీక్షణలు

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 ఫైనల్ మ్యాచ్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ హబ్‌లో జరిగిన ఈ ఫైనల్ పోరును మంత్రి ప్రారంభించి, ఇరు జట్ల ఆటగాళ్లను అభినందిస్తూ ఉత్సాహపరిచారు.

భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన టైటిల్ పోరుకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) నాయకత్వంలో జరిగిన కృషిని మంత్రి ప్రశంసించారు. కేవలం రెండేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియంలు సిద్ధం కావడం అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం మంత్రి నారా లోకేష్‌ను కేశినేని శివనాథ్ (చిన్ని) సమక్షంలో ఆత్మీయంగా కలిసిన సందర్భంగా పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.