BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఏపీలో మరో 10 ఎయిర్‌పోర్టులకు ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 06:31 PM
126 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉండగా, కొత్తగా మరో 10 ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కొత్తగా ప్రతిపాదించిన ప్రాంతాలు ఇవి

📍 దగదర్తి

📍 కుప్పం

📍 అమరావతి

📍 శ్రీకాకుళం

📍 నాగార్జునసాగర్

📍 ఒంగోలు

📍 అనంతపురం

📍 తుని – అన్నవరం ప్రాంతం

ఇంకా మరో ప్రాంతాన్ని ఎంపిక చేసే అంశంపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో అనుమతుల ప్రక్రియ వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.