BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

తిరువూరులో ఆటో డ్రైవర్లకు ఎస్సై రాజు కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 09:48 PM
73 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు, జూలై 7: పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తిరువూరు సెక్టర్-2 ఎస్సై రాజు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆటో డ్రైవర్లతో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రతి డ్రైవర్‌ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములని, చిన్న సమాచారం కూడా పెద్ద నేరాలను అరికట్టడంలో కీలకంగా మారుతుందని ఎస్సై రాజు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.