www.ntodaynews.com
ఏపీలోని పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ
ఆంధ్రప్రదేశ్
ఏపీలోని పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ
గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన గుడ్ న్యూస్!
ఇప్పటినుంచి పంచాయతీల్లో 5% ఆస్తి పన్ను రాయితీ అందుబాటులోకి వచ్చింది.
మే 1 నుంచి మే 31 వరకు పన్ను చెల్లించాలంటే ఈ అదనపు రాయితీ అందుతుంది!
2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీ వర్తిస్తుంది, పన్ను చెల్లించే వారు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు.
ప్రత్యేకంగా, మే నెలలోనే పన్ను చెల్లిస్తే ఈ రాయితీ లభిస్తుంది,