BREAKING
విజయవాడ బాల భవన్ లో కామ్రేడ్ శేషగిరి ప్రధమ వర్ధంతి సభ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఉచిత నేత్ర శిబిరం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో మినీ బస్టాండ్ ప్రారంభం టీటీడీలో ఉద్యోగాల భర్తీ.. షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు ఏపీలోని పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నవ వార్షిక ఉత్సవాలలో సందర్భంగా చివరి రోజు దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం ​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం విజయవాడ బాల భవన్ లో కామ్రేడ్ శేషగిరి ప్రధమ వర్ధంతి సభ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఉచిత నేత్ర శిబిరం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో మినీ బస్టాండ్ ప్రారంభం టీటీడీలో ఉద్యోగాల భర్తీ.. షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు ఏపీలోని పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నవ వార్షిక ఉత్సవాలలో సందర్భంగా చివరి రోజు దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం ​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం
www.ntodaynews.com

ఏపీలోని పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 09:00 PM
10 వీక్షణలు

ఏపీలోని పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ

గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన గుడ్ న్యూస్!

ఇప్పటినుంచి పంచాయతీల్లో 5% ఆస్తి పన్ను రాయితీ అందుబాటులోకి వచ్చింది.

మే 1 నుంచి మే 31 వరకు పన్ను చెల్లించాలంటే ఈ అదనపు రాయితీ అందుతుంది!

2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీ వర్తిస్తుంది, పన్ను చెల్లించే వారు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

ప్రత్యేకంగా, మే నెలలోనే పన్ను చెల్లిస్తే ఈ రాయితీ లభిస్తుంది,