BREAKING
చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
www.ntodaynews.com

ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Mar, 2026 - 07:19 AM
85 వీక్షణలు

ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక  వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్, చేనేత శాఖ,జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖల అధికారుల ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ శిబిరాలలో చేనేత కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు,వివిధ రకాల వ్యాధులపై నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. అనుభవం ఉన్న జనరల్ ఫిజీషియన్,ఆర్థో పిజీషియన్, ఆప్తమాలజిస్ట్ లతో వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రత్యేక చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు.అన్ని మండలాలలో దశల వారీగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించబడతాయని, చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అదేవిధంగా, అవసరమైన వారికి ఉచిత మందులు, చికిత్సలు కూడా అందించబడతాయని, వ్యాధుల  తీవ్రతను రిఫరల్ హాస్పటల్  తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు .