BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Mar, 2026 - 07:19 AM
125 వీక్షణలు

ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక  వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్, చేనేత శాఖ,జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖల అధికారుల ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ శిబిరాలలో చేనేత కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు,వివిధ రకాల వ్యాధులపై నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. అనుభవం ఉన్న జనరల్ ఫిజీషియన్,ఆర్థో పిజీషియన్, ఆప్తమాలజిస్ట్ లతో వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రత్యేక చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు.అన్ని మండలాలలో దశల వారీగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించబడతాయని, చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అదేవిధంగా, అవసరమైన వారికి ఉచిత మందులు, చికిత్సలు కూడా అందించబడతాయని, వ్యాధుల  తీవ్రతను రిఫరల్ హాస్పటల్  తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు .