BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 25 March 2026, 07:19 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Mar, 2026 - 07:19 AM
161 వీక్షణలు

ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక  వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్, చేనేత శాఖ,జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖల అధికారుల ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ శిబిరాలలో చేనేత కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు,వివిధ రకాల వ్యాధులపై నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. అనుభవం ఉన్న జనరల్ ఫిజీషియన్,ఆర్థో పిజీషియన్, ఆప్తమాలజిస్ట్ లతో వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రత్యేక చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు.అన్ని మండలాలలో దశల వారీగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించబడతాయని, చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అదేవిధంగా, అవసరమైన వారికి ఉచిత మందులు, చికిత్సలు కూడా అందించబడతాయని, వ్యాధుల  తీవ్రతను రిఫరల్ హాస్పటల్  తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు .