BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

అగ్ని ప్రమాద గురి అయిన టమాటా పంట నీలగిరి తోట

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 11:05 AM
28 వీక్షణలు

అగ్ని ప్రమాద గురి అయిన టమాటా పంట నీలగిరి తోట

 పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో పుంగనూరు టౌన్ రాగాని పల్లి రోడ్డు పుంగనూరు బైపాస్ రోడ్డు నందు తేదీ. 27-03-2026, సమయం సుమారు  18.40 గంటలకు అగ్ని ప్రమాద వార్త వచ్చింది. వెంటనే సిబ్బందితో ప్రమాద స్థలమునకు వెళ్లి టమోటా తోట మరియు నీలగిరి తోట నందు అగ్ని ప్రమాదమును సెల్ఫ్ ట్యాంక్ నీటితో మంటలను అదుపు చేసి సిబ్బంది అక్కడ పుర ప్రజలు సహకారంతో ఫైర్ బిటర్స్ తో మంటలను పూర్తిగా అర్పడం జరిగింది. యజమాని పేరు శ్రీ కే.కుమార్ రాజు, తండ్రి పేరు జగన్నాథరాజు సూర్య నగర్, పుంగనూరు టౌన్ మండలం, అగ్ని ప్రమాదానికి కారణం ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన ముక్కల వలన జరిగి ఉండొచ్చని ఊహించడమైనది. ఈ అగ్ని ప్రమాదం నందు నష్టం సుమారు పదివేల రూపాయలు వరకు ఉండొచ్చు, ఈ అగ్ని ప్రమాదం నందు పుంగనూరు అజ్ఞాతకు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

 ఇట్లు

 ఎన్.సుబ్బరాజు 

 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 

 పుంగనూరు.