BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

అగ్ని ప్రమాద సుమారు 20000 నష్టం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 03:22 PM
38 వీక్షణలు

పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో పుంగనూరు మండలం ఆరేడు గుంట పంచాయతీ కూరపల్లి గ్రామ సమీపాన ఉన్నటువంటి మామిడి తోట అగ్ని ప్రమాదం కు గురైనదని 26-03-2026 తేదీన సుమారు 11:45 నిమిషాలకు అగ్ని ప్రమాద వార్త వచ్చిన వెంటనే కేంద్రాధికారి గారి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సంఘటన స్థలము చేరుకొని యజమాని ఇ. మునస్వామి తండ్రి పేరు ఇ. గంగయ్య కు చెందినటువంటి మామిడి తోట మరియు నీలగిరి తోటలను  ముందుగా సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో  చల్లార్చి అదనంగా నీటిని తీసుకువచ్చి అక్కడ మంటకు పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఈ ప్రమాదంలో నష్టం సుమారు 20000 రూపాయలు ఉండవచ్చునని యజమాని తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాదం నందు పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగినది.

ఇట్లు 

ఎన్. సుబ్బరాజు

అగ్నిమాపక కేంద్రాధికారి 

పుంగనూరు అగ్నిమాపక కేంద్రము