BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 26 March 2026, 03:22 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అగ్ని ప్రమాద సుమారు 20000 నష్టం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 03:22 PM
129 వీక్షణలు

పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో పుంగనూరు మండలం ఆరేడు గుంట పంచాయతీ కూరపల్లి గ్రామ సమీపాన ఉన్నటువంటి మామిడి తోట అగ్ని ప్రమాదం కు గురైనదని 26-03-2026 తేదీన సుమారు 11:45 నిమిషాలకు అగ్ని ప్రమాద వార్త వచ్చిన వెంటనే కేంద్రాధికారి గారి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సంఘటన స్థలము చేరుకొని యజమాని ఇ. మునస్వామి తండ్రి పేరు ఇ. గంగయ్య కు చెందినటువంటి మామిడి తోట మరియు నీలగిరి తోటలను  ముందుగా సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో  చల్లార్చి అదనంగా నీటిని తీసుకువచ్చి అక్కడ మంటకు పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఈ ప్రమాదంలో నష్టం సుమారు 20000 రూపాయలు ఉండవచ్చునని యజమాని తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాదం నందు పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగినది.

ఇట్లు 

ఎన్. సుబ్బరాజు

అగ్నిమాపక కేంద్రాధికారి 

పుంగనూరు అగ్నిమాపక కేంద్రము