BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 07:28 PM
194 వీక్షణలు

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల సమస్యల పరిష్కారానికి 6 నెలల్లో స్పష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాధితుల డిపాజిట్లు, ఆస్తుల విక్రయం, చెల్లింపుల ప్రక్రియపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.

ఏపీలోనే 11.5 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, మరో 8 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది ఈ సంస్థ వల్ల నష్టపోయారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాధితుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు.