BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

అక్రమ కట్టడాలు అధికారులు ముడుపుల మత్తులో?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
31 Mar, 2026 - 03:17 PM
53 వీక్షణలు

అక్రమ కట్టడాలు అధికారులు ముడుపుల మత్తులో

విజయం రాజ్ చేతి వాటం...?

అంత నారాయణ మహమే..?

​తాడిగడప డొంక రోడ్డులో యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. పట్టించుకోని టౌన్ ప్లానింగ్ విభాగం!

నగర శివారు ప్రాంతాల్లో అక్రమ కట్టడాల పర్వం యధేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు పాతర వేస్తూ, ప్లాన్ అనుమతులు లేకుండానే భారీ భవనాలు వెలుస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల

తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా తడిగడప డొంక రోడ్డు ప్రాంతంలో వెలుస్తున్న ఒక భారీ అక్రమ కట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిబంధనలు గాలికి..!

​తడిగడప డొంక రోడ్డులో ఎటువంటి అనుమతులు లేకుండానే ఒక భారీ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. సెట్ బ్యాక్‌లు వదిలే ప్రసక్తే లేదు, కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వెలుస్తున్న ఈ కట్టడంపై ఫిర్యాదులు అందుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

ముడుపుల మత్తులో యంత్రాంగం?

​సాధారణ మధ్యతరగతి ప్రజలు చిన్న ఇల్లు కట్టుకుంటే వాలిపోయే టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఇంత భారీ నిర్మాణం జరుగుతున్నా కళ్ళు మూసుకోవడం వెనుక భారీ స్థాయిలో ‘ముడుపులు’ చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనకు రావాల్సిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ఉన్నతాధికారులు ఏసీ గదులకే పరిమితం అవ్వడం వెనుక మతలబు ఏమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది.