BREAKING
టమాట పది రూపాయలు మహిళా బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది… ​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి టమాట పది రూపాయలు మహిళా బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది… ​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి
www.ntodaynews.com

భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
20 Apr, 2025 - 01:29 AM
159 వీక్షణలు
మండలంలో నిర్వహించే భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి-- తహసిల్దార్ పి. శ్రీనివాసరావు NTODAY NEWS: బొమ్మలరామారం మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన తెలంగాణ భూ భారతి (భూమి హక్కుల రికార్డు) చట్టం -2025 పై అవగాహన కార్యక్రమం సోమవారం రోజున ఉదయం 9 గంటలకి తాహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది అని తహసిల్దార్ పి. శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యం.హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు అని తెలిపారు కావున బొమ్మలరామారం మండలంలోని రైతులు అందరూ అవగాహన సదస్సుకు పాల్గొని భూభారతి (భూమి హక్కుల రికార్డు చట్టం- 2025) నియమ నిబంధనలను, వాటిని అమలుపరిచే విధివిధానాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అని అన్నారు కావున మండలంలోని ప్రతి రైతు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. Follow us on Website Facebook Instagram YouTube