BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

పుంగనూరు లో మాజీ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ (CAPF) సభ్యుల సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Jul, 2026 - 10:00 PM
6 వీక్షణలు

పుంగనూరు లో మాజీ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ (CAPF) సభ్యుల సమావేశం

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు, రాంపల్లి లోని  మాజీ సైనిక సంక్షేమ సంఘ భవనం లో మాజీ సెంట్రల్ ఫారా మిలిటరీ ఫోర్స్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మాజీ సెంట్రల్ పారా మిలిటరీ  సభ్యులు, వారి కుటుంబాలు, అలాగే విధి నిర్వహణ లో అమరులైన CAPF భార్య పిల్లలు లు, CGHS డిస్పెన్సరీ హాస్పిటల్ గురించి, అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, విద్య గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇప్పటివరకు ఎప్పుడైనా సమావేశం అవ్వాలంటే మదనపల్లి  పీలేరు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పుంగనూరు లోనే ప్రారంభించడం చాలా సంతోషం గా వున్నదని సభ్యులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో అన్నమయ్య  జిల్లా అసోసియేషన్ సభ్యులు ఇన్స్పెక్టర్ P. రామచంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి,  ప్రశాంత్ రెడ్డి, ఆది నారాయణ,అలాగే పుంగనూరు అసోసియేషన్ సభ్యులు వెంకటరత్నం శెట్టి, సుబ్రహ్మణ్యం రాజు, నందేశ్వర్, జయ చంద్ర రెడ్డి, చoగారెడ్డి, వేణుగోపాల్, చెంగప్ప, పరామశివయ్య, కృష్ణప్ప, జగదీష్ రాజు, పురుషోత్తం, రెడ్డప్ప, అడన్ రెడ్డి, అమరనాథ గుప్త, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.