BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 17 July 2026, 10:00 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు లో మాజీ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ (CAPF) సభ్యుల సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Jul, 2026 - 10:00 PM
41 వీక్షణలు

పుంగనూరు లో మాజీ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ (CAPF) సభ్యుల సమావేశం

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు, రాంపల్లి లోని  మాజీ సైనిక సంక్షేమ సంఘ భవనం లో మాజీ సెంట్రల్ ఫారా మిలిటరీ ఫోర్స్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మాజీ సెంట్రల్ పారా మిలిటరీ  సభ్యులు, వారి కుటుంబాలు, అలాగే విధి నిర్వహణ లో అమరులైన CAPF భార్య పిల్లలు లు, CGHS డిస్పెన్సరీ హాస్పిటల్ గురించి, అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, విద్య గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇప్పటివరకు ఎప్పుడైనా సమావేశం అవ్వాలంటే మదనపల్లి  పీలేరు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పుంగనూరు లోనే ప్రారంభించడం చాలా సంతోషం గా వున్నదని సభ్యులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో అన్నమయ్య  జిల్లా అసోసియేషన్ సభ్యులు ఇన్స్పెక్టర్ P. రామచంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి,  ప్రశాంత్ రెడ్డి, ఆది నారాయణ,అలాగే పుంగనూరు అసోసియేషన్ సభ్యులు వెంకటరత్నం శెట్టి, సుబ్రహ్మణ్యం రాజు, నందేశ్వర్, జయ చంద్ర రెడ్డి, చoగారెడ్డి, వేణుగోపాల్, చెంగప్ప, పరామశివయ్య, కృష్ణప్ప, జగదీష్ రాజు, పురుషోత్తం, రెడ్డప్ప, అడన్ రెడ్డి, అమరనాథ గుప్త, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.