BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త.. తల్లికి వందనం పథకం వర్తింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 10:06 PM
10 వీక్షణలు

అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త.. తల్లికి వందనం పథకం వర్తింపు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు మరో శుభవార్త అందించింది. ఈ నెల 22న తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో, ఈసారి సుమారు 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.

మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన పిల్లలకు రూ.13 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా ఈ పథకం ప్రయోజనం కల్పించనుంది.

గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కాలేదు. అయితే ఈసారి ఆ పరిమితులను సడలించి వారికి కూడా పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో వేలాది అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.