BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

అమరావతి చట్టభద్దతపై పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:12 PM
76 వీక్షణలు

అమరావతి చట్టభద్దతపై  పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం 

1. ‘అమరావతి’ చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పట్ల సీఎం చంద్రబాబు హర్షం.. రాజధాని ‘అమరావతి’ని భవిష్యత్తులో ఏ దుష్టశక్తులూ కదల్చలేవని సీఎం చంద్రబాబు భరోసా.

2. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని ఖుర్దా డివిజన్ పరిధిలో ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వేస్టేషన్లను, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి బదిలీచేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు.

3. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు.. నివేదిక సమర్పించేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.

4. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు.

5. భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరిన మరో అస్త్రం.. విశాఖ కేంద్రంగా సేవలందించనున్న INS-తారాగిరిని జాతికి అంకితం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

6. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక.. యుద్ధం ఆపి, చర్చలకు రాకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన..!