BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

అమరావతి చట్టభద్దతపై పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:12 PM
31 వీక్షణలు

అమరావతి చట్టభద్దతపై  పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం 

1. ‘అమరావతి’ చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పట్ల సీఎం చంద్రబాబు హర్షం.. రాజధాని ‘అమరావతి’ని భవిష్యత్తులో ఏ దుష్టశక్తులూ కదల్చలేవని సీఎం చంద్రబాబు భరోసా.

2. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని ఖుర్దా డివిజన్ పరిధిలో ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వేస్టేషన్లను, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి బదిలీచేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు.

3. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు.. నివేదిక సమర్పించేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.

4. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు.

5. భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరిన మరో అస్త్రం.. విశాఖ కేంద్రంగా సేవలందించనున్న INS-తారాగిరిని జాతికి అంకితం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

6. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక.. యుద్ధం ఆపి, చర్చలకు రాకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన..!