BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

అమరావతి చట్టభద్దతపై పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:12 PM
117 వీక్షణలు

అమరావతి చట్టభద్దతపై  పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం 

1. ‘అమరావతి’ చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పట్ల సీఎం చంద్రబాబు హర్షం.. రాజధాని ‘అమరావతి’ని భవిష్యత్తులో ఏ దుష్టశక్తులూ కదల్చలేవని సీఎం చంద్రబాబు భరోసా.

2. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని ఖుర్దా డివిజన్ పరిధిలో ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వేస్టేషన్లను, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి బదిలీచేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు.

3. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు.. నివేదిక సమర్పించేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.

4. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు.

5. భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరిన మరో అస్త్రం.. విశాఖ కేంద్రంగా సేవలందించనున్న INS-తారాగిరిని జాతికి అంకితం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

6. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక.. యుద్ధం ఆపి, చర్చలకు రాకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన..!