BREAKING
ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం
www.ntodaynews.com

అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 May, 2026 - 09:29 AM
44 వీక్షణలు
అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ..

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ మరియు ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ 
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన రా అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 7వ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శుక్రవారం రెండో రోజు జరిగిన ఈ కీలక సమావేశానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ , జిల్లా ఎస్సీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్  హాజరయ్యారు.
ఈ సదస్సులో భాగంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పధకాల పురోగతి, అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న పటిష్టమైన భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రభుత్వానికి నివేదించారు.
పాలనాపరమైన సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, నేరాల నియంత్రణలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎస్పీ  సమావేశం దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి దిశానిర్దేశం:
రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, మరియు శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు.