BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​అమరజీవి టి.పాల్: నేత్ర దానంతో ఇద్దరికి కంటి చూపు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 06:43 PM
118 వీక్షణలు
మంచిర్యాల: పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 45 ఏళ్ల టి. పాల్ కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను చాటుకుంటూ ఆయన కళ్ళను దానం చేసి ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపారు. లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ సభ్యులు లయన్ వి. మధుసూదన్ రెడ్డి మరియు ప్రభుత్వ ఆసుపత్రి ఆప్తమాలజీ విభాగం టెక్నికల్ పర్సన్ శంకర్ సమన్వయంతో, మృతుని కుమారుడు టి. మనోజ్ అంగీకారంతో ఈ ప్రక్రియ నిర్వహించబడింది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ కార్నియా రికవరీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రదీప్ సేకరించిన కళ్ళను హైదరాబాద్‌కు తరలించగా, మరణించిన 6 గంటల లోపు కంటిదానం చేయడం వల్ల ఇతరులకు చూపు లభిస్తుందని, ప్రజలంతా ఈ సేవా స్ఫూర్తితో ముందుకు రావాలని మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ కారుకూరి చంద్రమౌళి, డాక్టర్ కె. సుగుణాకర్ రెడ్డి, లయన్ కె. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని పాల్ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని అభినందించారు