BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Aug, 2026 - 08:53 AM
15 వీక్షణలు

మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : మున్సిపల్‌ చైర్‌పర్సన్ పందిరి గీత

మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలని చిట్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పందిరి గీత పిలుపునిచ్చారు. వన మహోత్సవం లో భాగంగా మంగళవారం పట్టణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చన్నారు.  సూచించారు.పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ప్రజలు విస్తృతంగా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు నాగిళ్ల సుధాకర్, షేక్ షబానా అజీమొద్దీన్, గాలి యాదమ్మ లింగయ్య, కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ, దేశపాక లతా రాజేష్, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్,బొబ్బల సందీపారామిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు పాటి అరుణ మాధవరెడ్డి, బెల్లి సత్తయ్య, ఇమ్రాన్, షేక్ షాహజాది ఇబ్రహీం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకన్న, మున్సిపల్ కమిషనర్ గురులింగం తదితరులు పాల్గొన్నారు.