BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 31 March 2025, 03:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బొమ్మలరామారం మండలం శామీర్పేట్ వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తెలంగాణ
31 Mar, 2025 - 03:23 AM
385 వీక్షణలు
N TODAY NEWS: బొమ్మలరామారం మండలం,మార్చ్31 యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలం, కాజిపేట గ్రామ శివార్లలో షామీర్ పేట వాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. మృతుడి వయస్సు సుమారు 30-35 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మృతుడు డొంకేన కిష్టయ్య వ్యవసాయ భూమి పక్కన గల షామీర్ పేట వాగులోగల గుంటలో చేపలు పట్టడానికి దిగి ఈతరాక మునిగిపోయి చనిపోయినట్లుగా ఉండవచ్చని మృతుడు నలుపు రంగు షర్టు పైన పెసర రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినచో బొమ్మలరామారం SHO శ్రీశైలం సెల్ నెంబర్ 8712662474 కు తెలియజేయగలరు అని నేడు ఒక ప్రకటనలో తెలిపారు