www.ntodaynews.com
అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ ధర్నా..
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ ధర్నా.. రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్,
రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్, రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్భందించిన మాజీ మంత్రి శైలజానాథ్, నీళ్లు లేక ఎండిపోయిన బత్తాయి చెట్లు ప్రదర్శన, రైతులను ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘెరంగా విఫలం, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు, భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు, రైతులకు ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రైతులను ఆదుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు.