BREAKING
13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
www.ntodaynews.com

అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ ధర్నా..

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 03:29 AM
9 వీక్షణలు

అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ ధర్నా.. రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్, 

రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్, రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్భందించిన మాజీ మంత్రి శైలజానాథ్, నీళ్లు లేక ఎండిపోయిన బత్తాయి చెట్లు ప్రదర్శన, రైతులను ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘెరంగా విఫలం, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు, భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు, రైతులకు ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రైతులను ఆదుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు.