BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ ధర్నా..

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 03:29 AM
93 వీక్షణలు

అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ ధర్నా.. రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్, 

రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్, రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్భందించిన మాజీ మంత్రి శైలజానాథ్, నీళ్లు లేక ఎండిపోయిన బత్తాయి చెట్లు ప్రదర్శన, రైతులను ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘెరంగా విఫలం, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు, భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు, రైతులకు ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రైతులను ఆదుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు.