BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

PGRS: అనంతపురం జిల్లా పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు.. ఎస్పీ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 07:11 PM
67 వీక్షణలు

అనంతపురం | NTODAY NEWS

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఈ నెల 29న నిర్వహించబడదని జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ తెలిపారు.

గౌరవ భారత రాష్ట్రపతి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జూలై 1న బుక్కరాయసముద్రం మండలంలోని కేంద్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ముందస్తు సమన్వయ సమావేశాల్లో జిల్లా పోలీసు అధికారులు నిమగ్నమై ఉన్నారని ఎస్పీ వెల్లడించారు.

ఈ కారణంగా జూన్ 29న నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆ రోజు అర్జీలు సమర్పించేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.

పోలీసు శాఖ చేపట్టే తదుపరి ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.