BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

Vijayawada: కాపు చైతన్య రథం ఘన విజయం.. వేలాదిగా హాజరైన కాపు సామాజిక వర్గం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 09:08 PM
56 వీక్షణలు

విజయవాడ | NTODAY NEWS

విజయవాడలో నిర్వహించిన కాపు చైతన్య రథం కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ సభకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది హాజరై తమ ఐక్యతను చాటిచెప్పారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల వరకు పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సభలో పాల్గొన్న పలువురు "మా కాపుల మద్దతు పవన్ కళ్యాణ్‌కే.. చావైనా, బతుకైనా ఆయనతోనే" అంటూ నినాదాలు చేశారు.

అలాగే "జోహార్ వంగవీటి మోహన రంగా", "జిందాబాద్ జనసేన", "జై పవన్ కళ్యాణ్" నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల జనసేన పార్టీ నాయకుడు సవరం రామారావు పాల్గొని సభ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇలాంటి భారీ స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు అమ్మ శ్రీనివాస్, తోట భాస్కర్లకు నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కాపు సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సభ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.