BREAKING
సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం.
www.ntodaynews.com

APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Aug, 2026 - 01:22 PM
13 వీక్షణలు

APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు, మదనపల్లి, చౌడేపల్లి ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొని, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు.అక్రిడిటేషన్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి, విద్య, గృహ వసతి వంటి సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

వార్తల సేకరణలో ఉన్న మీడియా ప్రతినిధుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

భయభ్రాంతులకు గురికాకుండా జర్నలిస్టులు తమ విధులు నిర్వర్తించేలా సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.