BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
23 Apr, 2026 - 05:53 PM
146 వీక్షణలు

అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం NTODAY NEWS చిట్యాల 

సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చేయడమే తన లక్ష్యమని సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం తెలిపారు. గురువారం నాడు మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యం గురై చికిత్స నిమిత్తం ప్రభుత్వ విప్ నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో వారికి మంజూరైన సీఎం సహాయనిధి లబ్ధిదారులు చింతపల్లి లక్ష్మమ్మ 28 వేల రూపాయలు, మోర అనిత 24 వేల రూపాయలు చెక్కులను వారికి సర్పంచ్ కాటం వెంకటేశం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, సాగర్ల నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జెల్ల ప్రశాంత్, తొలి సూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.