BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 20 February 2026, 07:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సూరారం పాఠశాల అభివృద్ధికి హామీలు

తెలంగాణ
20 Feb, 2026 - 07:58 AM
351 వీక్షణలు
సూరారం పాఠశాల అభివృద్ధికి మద్దుల గోపాల్ రెడ్డి హామీలు కంప్యూటర్లు, శుద్ధి నీటి సదుపాయం, రవాణా ఏర్పాటు చేస్తామని ప్రకటన NTODAY NEWS: ఎండపల్లి (జగిత్యాల జిల్లా) ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన సహకారం కొనసాగుతుందని మాజీ సింగిల్ విండో చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దుల గోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఎండపల్లి మండలం సూరారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2026 క్యాలెండర్ ఆవిష్కరణ: విద్యార్థుల ఫోటోలతో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. క్రీడా దుస్తుల పంపిణీ: ఉపాధ్యాయులు ఎస్. సంతోష్ కుమార్, బి. శ్రీదేవి సౌజన్యంతో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కరాటే శిక్షణ ప్రారంభం: విద్యార్థుల ఆత్మరక్షణ కోసం మండలంలోనే తొలిసారిగా ఈ పాఠశాలలో కరాటే శిక్షణను ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధిపై హామీలు ఈ సందర్భంగా మద్దుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైన కంప్యూటర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థుల వినోదం కోసం జాయింట్ వీల్, జారుడు బల్ల ఏర్పాటు చేస్తామని, ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కొడిపెల్లి కొమురమ్మ, కందికట్ల అమృత రాజేశం, కమిటీ చైర్‌పర్సన్ ఉరుమెట్ల మంగ, గణేష్ యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. #EducationDevelopment #GovernmentSchool #Jagtial #Endapalli #SchoolInfrastructure #StudentWelfare #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube