BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 May, 2026 - 05:54 PM
69 వీక్షణలు

మాజీ ఇన్స్పెక్టర్ కి కృష్ణమూర్తి కి ఘన సన్మానం...

అన్నమయ్య జిల్లా,పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన సి.కృష్ణమూర్తి ఇటీవల బదిలీ పై తిరుపతి లోని జెఈఓ (హెల్త్ & ఎడ్యుకేషన్) కార్యాలయానికి సి.సి.గా బదిలీ అయ్యారు.ఈ సందర్బంగా శనివారం టిటిడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నకు వచ్చిన క్రిష్ణమూర్తి ని కలసిన భక్తులు మాట్లాడుతూ ఆలయం లో దసరా బ్రహ్మోత్సవాలు, స్వామి కైంకార్యాలు,శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం లో పూజల నిర్వహణ, భక్తులలో భక్తి శ్రద్దలను పెంపొందించేల విధులు నిర్వహించడం ను కొనియాడారు. అనంతరం ఆయనను భక్తులు, మిత్రులు కలసి ఆయనను ఘనంగా సన్మానిచడం జరిగింది.సన్మాన కార్యక్రమం లో భక్తులు టీవీఏస్ ప్రసాద్,అమరావతి సురేష్,చంద్రశేఖర్ రాజు,సతీష్ రాజు,రాఘవేంద్ర,భూపాల్ రాజు,ఆలయ ఇన్స్పెక్టర్ యస్వంత్,సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు.