BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

బెల్ట్ షాపులను అరికట్టాలి: ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌కు వినతి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 06:03 AM
91 వీక్షణలు

జిల్లాలోని గ్రామాల్లో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న అక్రమ బెల్ట్ షాపులను వెంటనే అరికట్టి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని అవినీతి నిర్మూలన సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ అంజన్రావుకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోందని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న బెల్ట్ షాపుల నిర్వాహకులపై, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిర్మూలన సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.