BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

తెలంగాణలో 2 లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 06:03 AM
89 వీక్షణలు

తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ఒంటరి మహిళలకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న చేయుత పెన్షన్ పథకంలో అనర్హులను గుర్తించి తొలగించి, వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులను చేర్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో వేలాది మంది ఒంటరి మహిళలకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది. అర్హుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణ, పెన్షన్ మంజూరు ప్రక్రియకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.