BREAKING
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు రాజు ముదిరాజ్ నియామకం ​పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంతకం కేసీఆర్ మరమనిషి కాదు.. కోట్లాది మందిని ఆదుకున్న మనీషి టెక్కే మార్కెట్ యార్డ్ నుండి 5 k రన్ ప్రారంభించిన కలెక్టర్ ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం బంతిపూల తోట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మే నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...! మహిళల భద్రతే లక్ష్యం హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు రాజు ముదిరాజ్ నియామకం ​పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంతకం కేసీఆర్ మరమనిషి కాదు.. కోట్లాది మందిని ఆదుకున్న మనీషి టెక్కే మార్కెట్ యార్డ్ నుండి 5 k రన్ ప్రారంభించిన కలెక్టర్ ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం బంతిపూల తోట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మే నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు చక్ర వడ్డీ బారు వడ్డీ లతో ఇబ్బందుల్లో భాధితులు...! మహిళల భద్రతే లక్ష్యం హుజురాబాద్ పై డంపింగ్ యార్డ్ మోపడం ఆపాలి.
www.ntodaynews.com

బంతిపూల తోట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 03:50 PM
9 వీక్షణలు

బంతిపూల తోట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు

చౌడేపల్లి సోమల పుంగనూరు మండలంలో బంతిపూల ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ పంటకూ ధర గిట్టుబాటు కాక అప్పులపాలవుతున్నామని కన్నీటి పర్యాంతం అవుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 200 ఎకరాలలో బంతిపూల పంట సాగు చేశారు. ఎకరా సాగు కోసం సుమారు రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. మార్కెట్లలో కిలో పూలకు రూ.5  నుండి 10 వరకు మాత్రమే ధర ఉండడంతో వాటిని కోయకుండా పొలాల్లోనే వదిలేశారు. రైతులు ఆవేదం వ్యక్తం చేశారు