www.ntodaynews.com
బంతిపూల తోట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
బంతిపూల తోట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు
చౌడేపల్లి సోమల పుంగనూరు మండలంలో బంతిపూల ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ పంటకూ ధర గిట్టుబాటు కాక అప్పులపాలవుతున్నామని కన్నీటి పర్యాంతం అవుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 200 ఎకరాలలో బంతిపూల పంట సాగు చేశారు. ఎకరా సాగు కోసం సుమారు రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. మార్కెట్లలో కిలో పూలకు రూ.5 నుండి 10 వరకు మాత్రమే ధర ఉండడంతో వాటిని కోయకుండా పొలాల్లోనే వదిలేశారు. రైతులు ఆవేదం వ్యక్తం చేశారు