www.ntodaynews.com
బూరుగూడెం రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నేడు 25-05-2026. ఉదయం 9 గంటలకు బూరుగూడెం సచివాలయం లో జీలుగ,జనుము పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
కావలసిన రైతులందరూ రేపు ఉదయం వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ తీసుకొని రావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది.