BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఆర్యవైశ్య సంఘం నాయకులతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 08:02 AM
69 వీక్షణలు

పల్నాడు జిల్లాకు చెందిన ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన చర్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. నాయకుల విజ్ఞాపనలను శ్రద్ధగా విన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అత్తులూరి సుబ్బారావు (పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు), కంభంపాటి అనిల్ (జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు), పాండురంగ శ్రీను (జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు), ఏవి గుప్తా (గురజాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు), కనమర్లపూడి రమేష్ (చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్), భవనాశ్రీ కిషోర్ (రాజుపాలెం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్), ఎస్‌పి‌ఆర్ కృష్ణ (కారంపూడి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు), చౌట శ్రీనివాసరావు (టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి), టీవీఎస్ సురేష్, రమేష్ (పిడుగురాళ్ల), సీహెచ్ నరసింహారావు (మాచవరం), లఘువరపు శివ పార్వతి సాంబశివరావు (పిల్లుట్ల)తో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.