BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

చనుబండలో మార్క్‌ఫెడ్, ఇఫ్కో అధికారుల తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 08:02 AM
99 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని మార్క్‌ఫెడ్ డీఎం గుప్తా, ఇఫ్కో మేనేజర్ దిలీప్ సందర్శించారు.

ఈ సందర్భంగా సంఘం సీఈఓ వెంకటేశ్వరరావు, చైర్‌పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావును కలిసి రసాయన ఎరువుల నిల్వలు, పంపిణీ విధానం, రైతులకు అందుతున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అధికారులు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన రసాయన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా పంపిణీ చేపట్టాలని సూచించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంఘం అధికారులకు తెలిపారు.