BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:32 PM
21 వీక్షణలు

మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం:

మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన నాగరాజు, గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన రమేష్ ఎర్రుపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వీరిపై బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో నాగరాజు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎర్రుపాలెం ఎస్సై రమేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై వివరాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టారు.