BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 30 August 2026, 07:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:32 PM
43 వీక్షణలు

మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం:

మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన నాగరాజు, గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన రమేష్ ఎర్రుపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వీరిపై బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో నాగరాజు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎర్రుపాలెం ఎస్సై రమేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై వివరాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టారు.