BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంత్రి పదవి ఆశ లేదు.. మరోసారి పీసీసీ అధ్యక్షుడిగానే

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:23 PM
11 వీక్షణలు

మంత్రి పదవి ఆశ లేదు.. మరోసారి పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగాలని ఉంది: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ: రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తనకు మంత్రి పదవి కావాలనే కోరిక లేదని, మరోసారి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

పార్టీలోని అంతర్గత అంశాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. ఆరు హామీల్లో ఎక్కువ భాగం అమలు చేస్తున్నామని తెలిపారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.