BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:22 pm
Posted by : కూనురు మధు

చిట్యాల నిత్య యోగ సాధకుల నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Aug, 2026 - 07:22 PM
297 వీక్షణలు

చిట్యాల నిత్య యోగ సాధకుల నూతన కార్యవర్గం ఎన్నిక

: శ్రీ దత్త ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సంకల్ప క్రియా యోగ నిత్య సాధకుల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యోగ గురువు రఘు గురూజీ జన్మదినం సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

గౌరవ అధ్యక్షుడిగా బూరుగు కృష్ణయ్య, గౌరవ సలహాదారులుగా కాచం కృష్ణయ్య, కంచర్ల ఈశ్వరయ్య, నారబోయిన శ్రీనివాస్, పాటి మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు.

అధ్యక్షుడిగా మాస శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పొన్నం లక్ష్మయ్య, గాదె ఎల్లేష్, ప్రధాన కార్యదర్శిగా కమ్మంపాటి నరసింహ, సహాయ కార్యదర్శులుగా దాడి అరుణ, కోనేటి సాయిరామ్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా చొల్లేటి రవీంద్రనాథ్, మందడి లక్ష్మి, పాలాది రమేష్, కుక్కడపు లక్ష్మి, పందిరి అర్చన తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.